Month : August 2025

ఆధ్యాత్మికం హోమ్

కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

Satyam News
పాలమూరు పట్టణంలోని శ్రీ కాటన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా కమనీయంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై కొలువు...
జాతీయం హోమ్

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

Satyam News
పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలిలో 300 కంటే ఎక్కువ శవాలను అక్రమంగా పాతిపెట్టారని సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు దేశ విదేశాల్లో చర్చకు దారితీయగా సంచలనం కలిగింది. ఆ...
తూర్పుగోదావరి హోమ్

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కొత్త స్కీం

Satyam News
మున్సిపల్ కార్మికులు, వారి కుటుంబాలకు సంక్షేమం, భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశుద్ధ్య...
కృష్ణ హోమ్

గో సేవలో ఎక్సైజ్ శాఖ మంత్రి….

Satyam News
మచిలీపట్నం నగరంలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు గోశాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి...
ప్రత్యేకం హోమ్

అంబానీ నివాసంలో సీబీఐ సోదాలు

Satyam News
రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్‌ (ఆర్సీఓఎం) డైరెక్టర్ అనిల్ అంబానీ ముంబైలోని నివాసంలో సీబీఐ శనివారం సోదాలు జరిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను రూ.2,929.05 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై కేసు...
గుంటూరు హోమ్

అమరావతిలో మరో సంచలనం….

Satyam News
చంద్రబాబు..ఎక్కడికి వెళ్లినా ముఖ్యంగా చదువుకోవాలని, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని, తద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తుంటారు. చదువు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చని చెప్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెబుతుంటారు. స్వయంగా ఆచరణలోనూ ఆయన చూపిస్తుంటారు....
పశ్చిమగోదావరి హోమ్

జనరల్ ఇన్సూరెన్స్ పరిహారం చెక్కులు ఇవిగో…

Satyam News
రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందచేసిన పరిహారం చెక్కులను ఏలూరు జిల్లా ఎస్ పి కె ప్రతాప్ శివ కిషోర్ నేడు అందచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు...
చిత్తూరు హోమ్

హంద్రీ నీవా నీటికి జలహారతి

Satyam News
ఎన్నో ఏళ్ల తర్వాత రాయలసీమ ప్రజల నీటి కలలు తీరే రోజు వచ్చింది. పంటలు పచ్చగా నీళ్లతో తడిసే విధంగా హంద్రి నీవా కాలువ జలకళ వచ్చింది. హంద్రీ నీవా కాలువ నీళ్లు ఈరోజు...
జాతీయం హోమ్

అమెరికా టారిఫ్ జయశంకర్ సునిశిత వ్యాఖ్య

Satyam News
విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ శనివారం అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు శిక్షగా ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పైగా పెంచిన...
సంపాదకీయం హోమ్

సంచలనం రేపుతున్న ప్రకాశ్ రాజ్ ట్వీట్

Satyam News
రాజకీయాల పట్ల కనీస అవగాహన కూడా లేని సినిమా నటుడు ప్రకాశ్ రాజ్ ప్రచారం కోసం మరో వివాదాస్పద ట్వీట్ ను సోషల్ మీడియాలో వదిలారు. తాజాగా లోక్ సభలో ఎన్ డి ఏ...
error: Content is protected !!