Month : August 2025

తూర్పుగోదావరిహోమ్

గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

Satyam News
రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రుడా మాస్టర్...
ప్రకాశంహోమ్

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

Satyam News
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జవహర్ నగర్ కాలనీకి చెందిన గోపిరెడ్డి కాశిరెడ్డి (65) ని ఈనెల 9వ తేదీన ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఇదేమిటి అని ప్రశ్నించిన కాశిరెడ్డిని ఇద్దరూ...
ప్రత్యేకంహోమ్

ఫేక్ న్యూస్ కు ఘాటు సమాధానం ఇవ్వండి

Satyam News
ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ,...
సినిమాహోమ్

నందమూరి బాలకృష్ణ కు అరుదైన గౌరవం

Satyam News
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి నందమూరి బాలకృష్ణ కి ‘ఇన్‌క్లూజన్ లెటర్’ వచ్చింది. భారతీయ సినిమాకు 50 సంవత్సరాలుగా హీరోగా ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది. గత...
సినిమాహోమ్

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News
కూలీ సినిమాతో ఈ వయసులో 500 కోట్ల దిశగా రజినీకాంత్ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రానికి విచ్చేసి ఎన్టీఆర్ ను, తన మిత్రుడు చంద్రబాబు ను పొగిడారు సూపర్ స్టార్...
ప్రత్యేకంహోమ్

కరివేపాకే కదా అని ఈజీగా తీసి పారేయద్దు

Satyam News
కూరకు రుచి రావాల్సింది అంటే కచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. అయితే తినే సమయంలో మనం దాన్ని తీసిపారేస్తూ ఉంటాం. ఆ కరివేపాకు సాగు చేయడం ఇప్పుడు కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఎన్నో పోషక విలువలు...
కృష్ణహోమ్

తాసిల్దార్ వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం

Satyam News
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట పట్టణంలో జగ్గయ్యపేట మండలం రెవెన్యూ తాసిల్దార్ మనోహర్ వేధింపులతో అన్నవరం వీఆర్వో వరలక్ష్మి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. తాసిల్దార్ మనోహర్ అన్నవరం మరియు త్రిపురవరం గ్రామ...
రంగారెడ్డిహోమ్

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏం చేయాలి?

Satyam News
త్వరలో ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు, అధికారులతో సిపి ఆఫీసు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి సూచనలు, దిశానిర్దేశం చేశారు. కమిషనర్...
మహబూబ్ నగర్హోమ్

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ

Satyam News
ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. శనివారం ఉత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్...
ఆధ్యాత్మికంహోమ్

రేపటి నుండి భాద్రపద మాసం ప్రారంభం

Satyam News
చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం. ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి....