ఉత్తర భారత దేశాన్ని ఒకానొక సమయంలో ఆధ్మాత్మిక ప్రవచనాలతో ఊపేసిన డేరా సచ్చా సౌదా (DSS) అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గుర్తున్నాడా? రామ్ రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులలో నేరస్తుడుగా...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా నిర్ధారించారు. వారితో బాటు మొత్తం 23 మందిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది....
రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఆర్సీఓఎం) డైరెక్టర్ అనిల్ అంబానీ ముంబైలోని నివాసంలో సీబీఐ శనివారం సోదాలు జరిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను రూ.2,929.05 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై కేసు...