తుమ్మలగుంటలో తలుపు తట్టిన సిట్. చిరునామా ఉంది, కంపెనీ లేదు. కానీ తలుపు తెరిచినవాడు “డైరెక్టర్” కాదు.. డ్రైవర్! పక్కింటి మామ, పీఏ, మరదలు, మేనల్లుడు, పొరుగింటి శోభారాణి.. వీరే ఆయన “కార్పొరేట్ బోర్డు”....
దూరప్రాంతాల నుండి వచ్చే రైళ్లను మల్కాజ్గిరి స్టేషన్లలో నిమిషం పాటు నిలిపితే ప్రయాణికులు ఇక్కడ దిగి తమ గమ్యస్తానం చేరుకొంటారని జెడ్ ఆర్ యు సి సి మెంబెర్ నూర్ ఇటీవల రైల్వే సమావేశంలో...
విశ్వ ఆయుర్వేద పరిషద్ తెలంగాణ విభాగం వారు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆయుర్వేద విజ్ఞాన సదస్సు కు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ...
శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ దక్షిణాసియా మరియు భారతదేశంలో తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్ టెక్నాలజీను హృదయ సంబంధిత అట్రియల్ ఫైబ్రిలేషన్ (AF) వ్యాధి చికిత్స కోసం విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారతీయ హృదయ...
హైదరాబాద్ లో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ఇండియా – ఆఫ్రికా సీడ్ సమ్మిట్ లో భాగంగా ఆఫ్రికా ప్రతినిధుల బృందం తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఫుల్ఫామ్లో పరుగులు పెడుతోంది. 2025-26 మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధి సాధించింది. ఇది జాతీయ సగటు 8.8% కంటే ఎక్కువ. ఈ గణాంకాలు కచ్చితంగా కూటమి ప్రభుత్వం...
లండన్ లో మరొక జాత్యహంకార నేరం బయటకు వచ్చింది. ఓల్డ్బరీలోని ఒక పార్కులో నడచి వెళుతున్న ఒక సిక్కు మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. జాతి ద్వేషంతో ప్రతీకారేచ్ఛతో వారు ఈ నేరానికి...
ఇష్టపడి కట్టుకొన్న రిషికొండ ప్యాలస్లో కూడా చేతి వాటం చూపించడంతో.. బొక్కలు బయటపడ్డాయి. పవన్ కల్యాణ్ వెళ్లడంతో పరువుపోయింది. దాని మీద మొదలైందట ఇంట్లో పోరు. నేను ఇక అక్కడికి అడుగు పెట్టను అని....
దేశంలో యూరియా కొరత కేవలం సరఫరా సమస్యగా ప్రారంభమై, తీవ్రమైన రాజకీయ వివాదంగా మారింది. ఇది వ్యవసాయ, రాజకీయ, పరిపాలనా వ్యవస్థల మధ్య ఉన్న సంక్లిష్టతను బయటపెట్టింది. 2024 ఖరీఫ్ సీజన్లో అనుకూల వర్షాలతో...
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు...