సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వైసీపీ
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో కేసు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ అనుబంధ మీడియా వక్రీకరిస్తూ ప్రచారానికి పాల్పడుతున్నది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ...
