బచ్చలికూర జోసఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రచారం చేసుకుంటున్న జగన్ పార్టీ మరి నేడు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటనకు ఎలాంటి వివరణ ఇస్తుంది?...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ట్రోన్ మెటిరీయల్గా మారిపోయారు. జగన్ మోహన్ రెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదనను చూసి ప్రత్యర్థులే కాదు పార్టీ కేడర్ సైతం నవ్వుతోంది. మొత్తంగా జగన్...
తిరుమల పవిత్రతను కాపాడింది తామేనంటూ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఏడుకొండల అస్తిత్వాన్నే దెబ్బతీయాలని చూసిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని గుర్తు చేస్తున్నారు...
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమగ్ర వివరణ ఇచ్చారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, లక్షలాది...
వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిల అంటే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడుతున్న విషయం తెలిసిందే. పిసిసి అధ్యక్షురాలు షర్మిల తన అన్న అని కూడా చూడకుండా తీవ్రంగా...
ఇష్టపడి కట్టుకొన్న రిషికొండ ప్యాలస్లో కూడా చేతి వాటం చూపించడంతో.. బొక్కలు బయటపడ్డాయి. పవన్ కల్యాణ్ వెళ్లడంతో పరువుపోయింది. దాని మీద మొదలైందట ఇంట్లో పోరు. నేను ఇక అక్కడికి అడుగు పెట్టను అని....
ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన జగన్ రాష్ట్రంలో 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. అయితే ఆ నూతన...
తెలుగుదేశం యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన..కేంద్రమంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనతో జగన్లో వణుకు మొదలైంది....
తండ్రి మరణించినప్పుడే రాజకీయాలు చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని రాష్ట్ర ఎన్.ఆర్.ఐ, సెర్ఫ్ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ కు...