Month : September 2025

ఆధ్యాత్మికం హోమ్

దసరా నవరాత్రి ఉత్సవాలకు APTDC ప్రత్యేక ప్యాకేజీ

Satyam News
విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. APTDC చైర్మన్‌ నూకసాని బాలాజీ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు....
జాతీయం హోమ్

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News
పెట్టుకున్న పేరు స్వామీజీ…. చేసే వృత్తి అతి పవిత్రమైన అధ్యాపక వృత్తి… చేసేవన్నీ తప్పుడు పనులు. ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ లో జరిగిన ఘోరమిది. శ్రీ శారదా ఇన్స్టిట్యూట్...
తూర్పుగోదావరి హోమ్

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

Satyam News
తణుకు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెరవలి వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న సలాది సత్యనారాయణను ఢీకొట్టి, ఆపై...
నల్గొండ హోమ్

IOC నాయకుడు హర్భజన్ సింగ్ మృతి పట్ల సంతాపం

Satyam News
86 సంవత్సరాల వయస్సులో మృతి చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ మరణంపై లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హర్భజన్ సింగ్...
ప్రత్యేకం హోమ్

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

Satyam News
గత వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న సమస్యలు విద్యార్థులను, రోగులను తీవ్రంగా దెబ్బతీశాయి. శిథిలావస్థకు చేరిన హాస్టళ్లు, అధ్యాపకుల కొరత, ఆక్సిజన్ అందక రోగుల మరణాలు...
సినిమా హోమ్

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News
నెలల తరబడి కొనసాగిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ దంపతులు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. 2021లో పెళ్లి చేసుకున్న...
ఆధ్యాత్మికం హోమ్

శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం

Satyam News
తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కoఠి ని మంగళవారం విరాళంగా అందించారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని...
సంపాదకీయం హోమ్

ఆదిలో భారమైనా ఆ తర్వాత అంతా లాభమే

Satyam News
దేశంలో పన్ను వ్యవస్థను సరళతరం చేసి పారదర్శకత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ఆర్థిక రంగం అంతటా చర్చనీయాంశంగా మారింది. కొత్త విధానం వల్ల ప్రభుత్వం, వ్యాపారులు, వినియోగదారులపై వేర్వేరు...
ప్రపంచం హోమ్

హనుమాన్ విగ్రహంపై దారుణ వ్యాఖ్యలతో వివాదం

Satyam News
టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఇటీవల ఆవిష్కరించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. టెక్సాస్ స్టేట్ సెనేట్‌కు జీఓపి అభ్యర్థిగా...
ముఖ్యంశాలు హోమ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు...
error: Content is protected !!