బీజేపీ సరికొత్త వ్యూహంతో తిరుగులేని విధంగా వరుసగా మూడోసారి గెలుపొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నది. గత 75 ఏళ్లలో ఏ పార్టీ కూడా లోక్ సభ ఎన్నికలలో 50 శాతం ఓట్లు పొందలేదు. కాంగ్రెస్ అత్యధికంగా...
కాంగ్రెస్ అగ్రనేత, ఇటీవల ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలకు గానూ...
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఆంధ్రా, తెలంగాణ, సౌత్ ఒడిశా ప్రాంతాల్లోని గిరిజనుల సంప్రదాయ నృత్యం ‘ధింసా’ డాన్స్ చేశారు...
భారత్ జోడో యాత్ర లో తాను జారి పడబోతే రాహుల్ గాంధీ తన చేయి పట్టుకున్నారని నటి పూనం కౌర్ చెప్పారు. రాహుల్ తన చేయి పట్టుకోవడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు....
గుజరాత్ దుర్ఘటనలో మరణించిన వారికి కాంగ్రెస్స్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర లో 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపo ప్రకటించారు. 54వ రోజు భారత్ జోడోయాత్ర షాద్నగర్లో ఉదయం...