Tag : NirmalaSitaraman

ముఖ్యంశాలుహోమ్

విద్యా రంగంలో భారీ పెట్టుబడులకు సాయం చేయండి

Satyam News
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్ర అభివృద్ధి, విద్యా రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులు, మూలధన...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి 30 వేల కోట్ల కేంద్ర గ్రాంట్‌…. ఐదేళ్లలో అదనంగా 80 వేల కోట్లు

Satyam News
కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక కేటాయింపులు లేవు. గత రెండు బడ్జెట్‌లలో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి 12 వేల 500 కోట్లు, అమరావతికి 50 వేల కోట్లు ఇచ్చారు....
ప్రత్యేకంహోమ్

దేశ బడ్జెట్ 2026 ఏ రంగానికి ఎంతంటే..?

Satyam News
కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.53.5 లక్షల కోట్లబడ్జెట్ ను ప్రతిపాదించగా.. కీలక రంగాలకుకేటాయింపులు ఇలా (కోట్లలో).. ట్రాన్స్పోర్ట్ – 5,98,520 రక్షణ రంగం – 5,94,585 గ్రామీణాభివృద్ధి – 32,73,108 హోంశాఖ – 2,55,234...
నల్గొండహోమ్

నిర్మలమ్మ బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా

Satyam News
ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, ఇది పూర్తిగా నిరాశజనకమని సీపీఐకి చెందిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రం...
ముఖ్యంశాలుహోమ్

వరుసగా 9 వ సారి బడ్జెట్: నిర్మల రికార్డు

Satyam News
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1, 2026, ఆదివారం) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ...
ప్రత్యేకంహోమ్

సాకారమవుతున్న అమరావతి స్వప్నం

Satyam News
చరిత్రలో సామ్రాజ్యాలు కూలిపోవడం సహజం. కానీ, ఒక పాలకుడి విద్వేషం వల్ల, ఒక వ్యవస్థీకృత కుట్ర వల్ల పురిటిలోనే గొంతు నులమబడిన రాజధాని ఏదైనా ఉందంటే అది ‘అమరావతి’ మాత్రమే ఐదేళ్ల పాటు సాగిన...
ముఖ్యంశాలుహోమ్

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిని భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ఒకేసారి 15 ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల...
సంపాదకీయంహోమ్

ఆదిలో భారమైనా ఆ తర్వాత అంతా లాభమే

Satyam News
దేశంలో పన్ను వ్యవస్థను సరళతరం చేసి పారదర్శకత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ఆర్థిక రంగం అంతటా చర్చనీయాంశంగా మారింది. కొత్త విధానం వల్ల ప్రభుత్వం, వ్యాపారులు, వినియోగదారులపై వేర్వేరు...