Month : August 2025

రంగారెడ్డి హోమ్

అధికారుల అలసత్వం..కాలనీ ప్రజల ఆగ్రహం!

Satyam News
బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్, అధికారుల అలసత్వం ‘ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ పార్క్’ ఏర్పాటులో కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. అస్తవ్యస్థ నిర్మాణం.. తీవ్ర తప్పిదాలు..ఘోరమైన నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్క్...
ఆధ్యాత్మికం హోమ్

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య  విస్త‌ర‌ణ ప‌నులు

Satyam News
ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి,విజ‌య‌న‌గ‌రం ఆడ‌ప‌డుచు  శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య  విస్త‌ర‌ణ ప‌నుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని రాష్ట్రె ఎన్.ఆర్‌.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి  శ్రీనివాస అన్నారు. పైడిత‌ల్లి అమ్మ‌వారి పండ‌గ తేదీలు ప్ర‌క‌టించిన...
విజయనగరం హోమ్

విజయనగరం లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Satyam News
విజయనగరం లో మరో రైలు ప్రమాదం జరిగింది. నగరంలోని సంతకాల వంతెన వద్ద విశాఖ వైపు వెళ్లే మెయిన్ లైన్ లో అటువైపు వెళ్తున్న గూడ్స్ పట్టాలు తప్పడంతో మూడు వ్యాగన్లు డిరైల్మెంట్ అయ్యాయి...
ప్రత్యేకం హోమ్

విశాఖ ఇక ‘‘డిజిటల్ సిటీ’’

Satyam News
ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో నిర్మాణం కానున్నది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో ఈ గూగుల్ డేటా సెంటర్ గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నది. విశాఖపట్నంలో 6 బిలియన్...
మహబూబ్ నగర్ హోమ్

లక్షలాది రూపాయల దుర్వినియోగంపై సీఎంకు ఫిర్యాదు

Satyam News
వనపర్తి పట్టణంలో కల్వర్టు నిర్మించి లక్షలాది ప్రజాధనం వృధా చేశారని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ విమర్శించారు. కలెక్టర్, ఎస్పీ, జిల్లాస్థాయి అధికారులు నిత్యం ఇదే రహదారిపై...
ముఖ్యంశాలు హోమ్

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News
ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచే క్వింటాకు రూ.1200 చెల్లించి ఉల్లిని...
విశాఖపట్నం హోమ్

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News
గాజువాక జింక్ రోడ్డులో కారు దగ్ధమైంది. కారును స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ నుంచి మంటలు రావడంతో సదరు వ్యక్తి కిందకి దిగిపోయాడు. చూస్తుండగానే కారు మొత్తం మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు....
కృష్ణ హోమ్

సర్పంచ్ లకు గుడ్ న్యూస్

Satyam News
ఏపీలో పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదలవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘ఆర్దిక సంఘం నిధుల విడుదలతో...
ముఖ్యంశాలు హోమ్

కేసీఆర్ పూజ గదిలో ఏముందో తెలిస్తే……

Satyam News
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూజ గది వ్యవహారం పెద్ద వివాదంగా రూపుదాల్చింది. పూజ గది ఏమిటి వివాదాస్పదం కావడమేమిటి అనేది మీ అనుమానమైతే ఈ వార్త చదవండి. వినాయక చవితి సందర్భంగా కేసీఆర్...
ప్రత్యేకం హోమ్

ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ

Satyam News
అమెరికా విధించిన 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి భారత్ ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచించింది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ వివిధ దేశాల ఎగుమతిదారులతో వరుసగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. విభిన్న రంగాల ఎగుమతిదారులతో...
error: Content is protected !!