ఏలూరు జిల్లా పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఆ కార్యాలయo లో పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె హెచ్ వి ఎస్ ఎస్ రవికుమార్ ను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఇప్పటి వరకు...
మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో గతేడాది జులై 21న జరిగిన ఫైల్స్ దహనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసులో మాజీ RDO ఎం.సాకప్ప మురళికి సుప్రీంకోర్టు బిగ్షాక్ ఇచ్చింది.జూన్...
వనపర్తి జిల్లా కేంద్రంలో లక్షల్లో అద్దె పొందుతున్న కొన్ని భవనాలకు ఆస్థి పన్ను వేలల్లో ఉంటుందని పిర్యాదులు ఉన్నా కాని చర్యలు లేవు. ఇంకా కొన్ని భవనాల్లో విద్యా సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు...
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషితో అమరావతి నిర్మాణ పనులు ఇప్పటికే జెట్ స్పీడ్లో కొనసాగుతుండగా..తాజాగా అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్...
రూ.60.4 కోట్లు మోసానికి సంబంధించిన కేసులో బాలీవుడ్ నటులు బిపాషా బసు, నేహా ధూపియా, నిర్మాత ఏక్తా కపూర్లను ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం (EOW) విచారణకు పిలవబోవట్లేదని అధికారులు స్పష్టం చేశారు....
జాతి వివక్షతతో అమెరికా పోలీసులు ఒక ముస్లిం యువకుడిని కాల్చి చంపారు. అమెరికాలో పోలీసులు కాల్పులు జరపడంతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ జిల్లా నివాసి అయిన...
ఎర్రచందనం చెట్లు నరికేందుకు , అక్రమ రవాణా కు రెండు వాహనాల్లో వెళ్తున్న దాదాపు 17 మంది తమిళనాడుకు చెందిన కూలీలను కడప ఎర్రచందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు...
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడలో జరగబోయే శ్రీ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ సచివాలయంలోని...
అందమైన రంగును వేస్తున్న ఆ చేతితో పట్టాల్సింది కుంచె కాదని అతని మొహంలో ఏ కోశానా బాధ కనబడడం లేదు! మరో చేతితో రంగు ఒలికిపోకుండా డబ్బాను నిలువరిస్తూ.. చూపును తీక్షణంగా లక్ష్యం వైపు...
రూ. 3,500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు పలు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఈ చర్య మనీలాండరింగ్ దర్యాప్తులో ఒక కీలకమైన అడుగుగా...