జర్నలిస్టు హత్య కేసు నిందితుడి అరెస్టు
ప్రయాగ్రాజ్లో జర్నలిస్టు లక్ష్మీనారాయణ సింగ్ అలియాస్ పప్పు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు అయ్యాడు. గురువారం రాత్రి పోలీసులు అతడిని పట్టుకున్నారు. అధికారులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 54 ఏళ్ల లక్ష్మీనారాయణ...
