Category : నిజామాబాద్

నిజామాబాద్హోమ్

ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ  ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ,...
నిజామాబాద్హోమ్

దేశ మహిళలను మోసం చేసిన బీజేపీ

Satyam News
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కల్పన విషయంలో భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదని, ఆ పార్టీ మహిళలను మరోసారి వంచించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే...
నిజామాబాద్హోమ్

తెలంగాణ లో నడుస్తున్నది రౌడీ రాజ్యం

Satyam News
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ రౌడీ రాజ్యం నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడటం అన్యాయమని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ...
నిజామాబాద్హోమ్

కేసీఆర్‌ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగం

Satyam News
చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్ యావత్ తెలంగాణ జాతికే రియల్ హీరో అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. బీఆర్‌ఎస్‌ అధినేత,...
నిజామాబాద్హోమ్

పార్టీ పెడతానంటే కారు కూతలు కూస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు

Satyam News
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్...
నిజామాబాద్హోమ్

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

Satyam News
గల్ఫ్ దేశం ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో ఓమన్ నుంచి గురువారం...
నిజామాబాద్హోమ్

ఆపద మిత్ర లకు హైడ్రా శిక్షణ పూర్తి

Satyam News
హైడ్రా ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన విపత్తు ప్రతిస్పందన శిక్షణను పూర్తి చేసిన 78 మంది యువ ఆపద మిత్ర వాలంటీర్లకు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఎన్డీఎంఏ యువ...
నిజామాబాద్హోమ్

సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల పంపిణీ?

Satyam News
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలంలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన శాయిలు అనే రైతు తన పంట రుణాన్ని చెల్లించడానికి కెనరా బ్యాంక్ శాఖకు...
నిజామాబాద్హోమ్

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాట భేరి

Satyam News
హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్‌ భవన్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా కవిత ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. కవిత...
నిజామాబాద్హోమ్

జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు

Satyam News
ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 12 మంది తెలంగాణ కార్మికులను వెంటనే స్వదేశానికి రప్పించాల‌ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్,...