Category : హోమ్

ప్రపంచంహోమ్

ముంబై కోల్‌కతా నగరాలకు ముంపు ప్రమాదం?

Satyam News
సముద్రం ఒడ్డున ఉన్న నగరాలకు పెనుముప్పు పొంచి ఉన్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది. సముద్ర మట్టాలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని రెండు ప్రధాన తీర...
ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Satyam News
శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ పూజా మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ​ఉదయం 8:00 గంటలకు...
జాతీయంహోమ్

మ్యూనిషన్స్‌ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్‌ మధ్య కీలక ఒప్పందం

Satyam News
భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌ (డీపీఎస్‌యూ) అయిన *మ్యూనిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఐఎల్‌)*తో డ్రోగో...
హైదరాబాద్హోమ్

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పరిశీలించిన సీఎం

Satyam News
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ ఎడ్యుకేషన్ హబ్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ మెడికల్ నర్సింగ్, ఫిజియో థెరపీ, పారామెడికల్ కాలేజీలు, 430...
వరంగల్హోమ్

ఇది ప్రజాపాలన కాదు… దోపిడి దొంగల పాలన

Satyam News
రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు మాదిరిగా దోపిడీ చేస్తూ ప్రజా పాలన అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లేదా ? అని మాజీమంత్రి, బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్...
ముఖ్యంశాలుహోమ్

కేరళలోని అమృతపురి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

Satyam News
కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ముందుగా అమృతపురి ఆశ్రమానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం...
తూర్పుగోదావరిహోమ్

రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ మిల్లుదే

Satyam News
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం మున్సిపల్...
మహబూబ్ నగర్హోమ్

శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న సిఐ దంపతులు

Satyam News
ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గద్వాల సీఐ టంగుటూరి శ్రీను నాగలక్ష్మి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు...
గుంటూరుహోమ్

న్యాయవాది నక్కా రమేష్ ఆకస్మిక మృతి

Satyam News
చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది నక్కా రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే న్యాయవాది నక్కా రమేష్ బాబు భౌతిక కాయనికి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం...
ప్రత్యేకంహోమ్

త్వరలో వస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ

Satyam News
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ త్వరలో రాబోతున్నది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథను ప్రచురించే అవకాశం నుంచి ఒక ప్రముఖ ప్రచురణ సంస్థ తప్పుకోగా, మరో...