Category : జాతీయం

జాతీయంహోమ్

ఇద్దరు పిల్లలు భార్యతో ఆత్మహత్య చేసుకున్న నావికుడు

Satyam News
ముంబైలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని నేవీ నగర్ ప్రాంతంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు వారి నివాసంలో మృతిచెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు....
జాతీయంహోమ్

జేపీ నడ్డాకు అస్వస్థత: ఎయిమ్స్‌లో చికిత్స

Satyam News
కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. అసౌకర్యంగా అనిపించడంతో వైద్యుల సూచన మేరకు...
జాతీయంహోమ్

డొమినోస్ పిజ్జా బిజినెస్ లైసెన్సు సస్పెండ్

Satyam News
డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చర్యలు చేపట్టింది. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలోని డొమినోస్ పిజ్జాకు చెందిన నాలుగు అవుట్‌లెట్ల ఫుడ్...
జాతీయంహోమ్

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా?

Satyam News
టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన టాటా గ్రూప్ ప్రధాన హోల్డింగ్ కంపెనీ...
జాతీయంహోమ్

కేవ్డా మొక్క: హిమాలయాల కంటే ముందే భారత్‌లో మనుగడ

Satyam News
హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందు నుంచి ఉన్న ఒక మొక్క శిలాజాలను పరిశోధకులు వెలికితీశారు. కేవ్డా అనే ఈ మొక్క 24 కోట్ల ఏళ్ల నాటిదని తేల్చారు. హిమాలయ పర్వతాలు ఏర్పడకముందే ఈ మొక్క...
జాతీయంహోమ్

జార్ఖండ్ లో ఆగని ‘‘పేపర్ లీక్’’ రచ్చ

Satyam News
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఆందోళన ఉధృతమవుతోంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు...
జాతీయంహోమ్

రెడ్ అలర్ట్:  భారీ వర్షాలతో మునిగిపోయిన ఢిల్లీ

Satyam News
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. పలుచోట్ల మూడు నుంచి నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనాలు నిలిచిపోయి, గంటల...
జాతీయంహోమ్

తెహల్కా తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు షాక్

Satyam News
గతంలో సంచలనాత్మక జర్నలిస్టుగా పేరు పొందిన తరుణ్ తేజ్ పాల్ కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. 2013లో జరిగిన అత్యాచార కేసులో అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసులో 2021లో గోవా ట్రయల్...
జాతీయంహోమ్

‘కాక్రోచ్’ రాజకీయ పార్టీ ఇప్పుడే కాదు….

Satyam News
రాజకీయ పార్టీగా మారే అవకాశాలపై చర్చిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఆలోచన తాత్కాలికంగా విరమించుకున్నట్లు కనిపిస్తున్నది. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీ కంటే ప్రజల తరఫున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే శక్తివంతమైన...
జాతీయంహోమ్

బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం

Satyam News
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి నీరజ్ సిన్హాపై ఆయన...