ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అని చెప్పిన కూటమి నర్కార్ చివరకు ఉత్తరాంధ్ర వానుల కలలను నాశనం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. తమ ప్రాంతానికి మొదటి సారిగా ప్రధాని మంత్రి...
వ్యాసుడు అంటే నారాయణుడితో సమానమని శ్రీ స్వామి అంతర్ముఖానంద(శ్రీగురూజీ) ప్రవచించారు. భగవాన్ వేద వ్యాస జయంతి. విజయనగరం శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో బుధవారం జరిగింది. దేశ వ్యాప్తంగా శ్రీగురూజీ వద్ద ఉపదేశం పొందిన...
ప్రజా సొమ్ముతో నిర్మించబడిన ఏపీఎస్ఆర్టీసీ సంస్థను దశలవారీగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి నెట్టే ప్రమాదకర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీపీఐ నేత అశోక్ విమర్శించారు. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం ద్వారా...
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం వేములాపల్లి సమీపంలోని తాటిపూడి జేఏ ఛానల్ పూడికతీత పనులకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శ్రీకారం చుట్టారు. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి రూ.6 లక్షల నిధులతో...
విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కురిడి గ్రామ గిరిజన పిల్లల విద్యా సమస్యకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేక చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి రావడంతో పాటు పలువురు...
డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని, ఇప్పటివరకు సుమారు 85 శాతం పూర్తి అయ్యిందని ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం అన్నారు.ఈ మేరకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో శనివారం...
గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి విబి జిరామ్జి పథకం ఎంతగానో దోహదపడుతుందని ఏపీ రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వికసిత్ భారత్...
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కానున్న జిందాల్ ఎంఎస్ఎమ్ఈ (MSME) పార్కుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మండల పరిధిలోని బొడ్డవర పంచాయతీలో జులై 3వ తేదీన జరగనున్న వర్చువల్ ప్రారంభోత్సవ...
ఏపీ రాష్ట్రంలోని భోగాపురం మరి కొద్దిరోజుల్లో అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించబోతున్న తరుణంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ మోడల్ స్కూల్ ను ప్రపంచ స్థాయి స్కూళ్లతో పోటీ పడేలా ఉండాలన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న...