తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ని...
వీరబైరాన్పల్లి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ...
మాజీ బీహార్ ముఖ్యమంత్రి, సామాజిక న్యాయ ఉద్యమ నేత బీపీ మండల్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుంద్ర కుమారస్వామి ఆయనకు ఘన...
ఒడిశా నుంచి తెలంగాణకు జరుగుతున్న హ్యాషిష్ ఆయిల్ అక్రమ రవాణా గుట్టును ఎల్బీ నగర్ ఎస్ఓటీ, నాగోల్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 14.2...
ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంపై రాజేంద్రనగర్లో నిర్వహించిన వర్క్షాప్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,...
రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన...
పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్ యువతను, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. యువత పక్కదారులు పట్టవద్దు. తల్లిదండ్రులకు, దేశానికి గొప్ప పేరు తెచ్చేలా ఉండాలి.. ఈ దేశం...
తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భారీ సరుకు వాహనాల నుంచి ఆర్టీఏ అధికారులు బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ట్రక్ డ్రైవర్ను ఆపి...
జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈసారి పూర్తిగా వందశాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కాలంలో రైల్వే పాసులను రద్దుచేయడంతో ...
ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా...