Category : గుంటూరు

గుంటూరుహోమ్

నరసరావుపేటలో స్వీయ జనగణన అవగాహనకు 5కే రన్

Satyam News
సెన్సస్ 2027 మొదటి దశలో భాగంగా స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం...
గుంటూరుహోమ్

రూ.38 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీలో రూ. 38 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆదివారం ప్రారంభించారు. పట్టణంలోని 31వ వార్డులో వల్లపు చెరువు వద్ద రూ.8 లక్షలతో...
గుంటూరుహోమ్

మంగళగిరిలో రౌడీ షీటర్ అరెస్టు

Satyam News
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు....
గుంటూరుహోమ్

దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు

Satyam News
లోక్ సభలో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లుకు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంపూర్ణ మద్దతును తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఈ...
గుంటూరుహోమ్

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

Satyam News
ప్రతి ఒక్కరు స్వీయ జనగణనలో పాల్గొనాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రోడ్‌లోని టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఎమ్మెల్యే...
గుంటూరుహోమ్

ప్రాణాలు కాపాడిన 2టౌన్ పోలీసులు

Satyam News
ప్రజల ప్రాణాల పరిరక్షణలో ఎప్పుడూ ముందుండే 2టౌన్ పోలీసుల మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులోని ఓ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఉరివేసుకుని...
గుంటూరుహోమ్

ఈనాడు రామారావు మాస్టారు ఇక లేరు

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేట సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు రామారావు మాస్టారు (86) సోమవారం రాత్రి కన్నుమూశారు. నరసరావుపేట ఎస్ ఎస్ & ఎన్ కళాశాల లైబ్రరీయన్ గా తన ప్రస్థానం ప్రారంభించిన రామారావు, ఈనాడు...
గుంటూరుహోమ్

128 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్

Satyam News
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అర్జీలను స్వీకరించారు....
గుంటూరుహోమ్

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అమలు చేయాలి

Satyam News
2019 నాటికి సంక్షేమ బోర్డు ద్వారా అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా కమిటీ...
గుంటూరుహోమ్

మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు

Satyam News
అమ‌రావ‌తి విష‌యంలో సీఎం చంద్ర‌బాబుకు విజ‌న్ ఉంటే గత ప్రభుత్వం నేత‌ది అంతా వినాశనం అంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు మంత్రి నారాయ‌ణ‌. అమ‌రావ‌తిపై త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తూ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్ర...