నరసరావుపేటలో స్వీయ జనగణన అవగాహనకు 5కే రన్
సెన్సస్ 2027 మొదటి దశలో భాగంగా స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం...
