Category : గుంటూరు

గుంటూరుహోమ్

న్యాయవాది నక్కా రమేష్ ఆకస్మిక మృతి

Satyam News
చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది నక్కా రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే న్యాయవాది నక్కా రమేష్ బాబు భౌతిక కాయనికి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం...
గుంటూరుహోమ్

నర్సరావుపేట జేఎన్ టీయూకే నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం

Satyam News
పల్నాడు జిల్లాలో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు...
గుంటూరుహోమ్

చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు

Satyam News
కోటి ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన చేపలు, చికెన్, మటన్ మార్కెట్ ఏర్పాటు వల్ల చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉపాధి అవకాశం కల్పించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు...
గుంటూరుహోమ్

కొత్తగా 4 లక్షల ఇళ్లు…. ఏపీలో పేదలకు మరో వరం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద సంఖ్యలో గృహ నిర్మాణాలకు అనుమతులు సాధించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 స్కీమ్‌ ద్వారా...
గుంటూరుహోమ్

CBN Target: 2036 ఒలింపిక్స్‌కు వేదికగా అమరావతి

Satyam News
2036లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించేందుకు భారత పోటీ పడుతున్న వేళ, ఆ అవకాశం వస్తే ఒలింపిక్స్‌ నిర్వహణకు అత్యంత అనువైన ప్రదేశంగా అమరావతిలోని ప్రతిపాదిత  స్పోర్ట్స్‌ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు....
గుంటూరుహోమ్

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

Satyam News
ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ ఎఫ్) ఒక వరమని,  బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు  పేర్కొన్నారు....
గుంటూరుహోమ్

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

Satyam News
ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....
గుంటూరుహోమ్

వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల

Satyam News
రాష్ట్రంలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల ఉన్నత విద్య కోసం బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లిలో ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్...
గుంటూరుహోమ్

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించిన ముఖ్య కార్యదర్శి

Satyam News
రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు బుధవారం పెరేడ్ గ్రౌండ్స్ లో సమీక్షించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సి.ఆర్.డి.ఏ...
గుంటూరుహోమ్

అమరావతికి ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్సిటీ

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్లోబల్ ఎడ్యుకేషనల్ హబ్‌గా అవతరించే దిశగా కీలక అడుగు పడింది. ప్రతిష్ఠాత్మక ది యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా – (UWA), అమరావతిలో ప్రతిపాదిత ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ కీ...