కిలేడీ గా పేరు తెచ్చుకున్న నిడిగుంట అరుణని కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అద్దంకి టోల్ ప్లాజా దగ్గర కిలేడీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేడు అరెస్ట్ చేసి కిలేడీని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు....
విజయనగరం జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలు శాఖా సిబ్బందిని క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంటూ వచ్చే బాధితుల బాధలు, ఫిర్యాదులతో ఊపిరి తీయకుండా పని చేస్తున్న స్టేషన్...
హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ సంస్థ డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు భారీ ఊరటనిచ్చింది. లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు, లైసెన్స్ ఫీజును ఆరు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించడంతో బార్ యజమానులకు ఇది...
వైసీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ. ఐదేళ్లలో ఆ పార్టీ అధినేత నుంచి కిందిస్థాయి నేతల వరకు తోచిన రీతిలో వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, లిక్కర్, కాంట్రాక్టులు ఇలా అన్ని రకాలుగా...
భారీ వర్షాల మధ్య మంగళవారం సాయంత్రం ముంబైలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రెండు మోనోరైల్ రైళ్లు స్టేషన్ల మధ్య ఎత్తైన ట్రాక్లపై ఆగిపోవడంతో వందలాది మంది ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు....
అమరావతి ( వేంకటపాలెం) శ్రీ వేంకటేశ్వరసస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం...
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డ్ ఈశ్వర్ నాయక్ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్...
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ఉదయం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగష్టు 20వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు యాగశాలలో...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని విస్తృతం చేశారు. తాజాగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ‘ఇండియా’ కూటమి తన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం...