భారత సైన్యానికి కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం జూన్ 30, 2026 మధ్యాహ్నం నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఆయన భారత సైన్యంలో ఉప...
ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ భారత్ రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. పశ్చిమ ఆసియా సంక్షోభం అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ, భారత్పై ప్రపంచ దిగ్గజ సంస్థల విశ్వాసం మరింత బలపడుతోంది. కృత్రిమ...
విదేశాల నుంచి విరాళాలు తీసుకునే సంస్థలపై మరొక్కమారు కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA)–2010 కింద వివిధ ఉల్లంఘనలకు సంబంధించిన కాంపౌండింగ్ జరిమానాలను భారీగా పెంచింది. ఈ మేరకు...
భారత ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ పంపిన సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందీలో ప్రత్యేకంగా ఆయన మోడీకి వీడ్కోలు సందేశం పంపడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. గురువారం...
దేశంలో అక్రమ వలసలు మరియు ఇతర “అసహజ కారణాల” వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటించారు....
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ తాత్కాలిక శాంతి దీర్ఘకాలిక స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అదే సమయంలో, ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించడానికి నిరంతర...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని విస్తృతం చేశారు. తాజాగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ‘ఇండియా’ కూటమి తన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం...