‘ఇండియా’ పేరుకు బదులుగా “భారత్” గా మార్చవలసిన అవసరం ఏముందని మాల మహానాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వజి అజయ్ ప్రశ్నించారు. పేర్లు మారినంత మాత్రాన ప్రజల జీవితాలో మార్పు...
భారత్ కు ఇస్తున్న గౌరవాన్ని అమెరికా తమకు కూడా ఇవ్వాలని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇటీవల బ్రిటిష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని...
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ చేసిన తప్పుడు ఆరోపణకు భారత్ నేడు ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ సమావేశంలో భారత్పై పాకిస్థాన్ ప్రధాని తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరమని ఐక్యరాజ్యసమితిలో భారత మిషన్ ఫస్ట్...
ఇండియా- బంగ్లాదేశ్ దేశాల మధ్య రైళ్ల సర్వీసులపై రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య మైత్రీ ఎక్స్ ప్రెస్, బంధన్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులు మార్చి 26...
మన దేశం లో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు అమాంతం తగ్గి పోయాయి.ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల...
డ్రాగన్ దేశం పలు రంగాల్లో సాయం అందిస్తుందని శ్రీలంక ఆశించింది. అయినప్పటికీ ఎలాంటి హామీలు లేకుండానే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శ్రీలంక పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో చైనా నుంచి...
దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైద్యనిపుణులు, మంత్రులతో సైతం సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ...
దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, సరిహద్దు సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్తోపాటు 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్కి,...
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్తో బాధపడుతున్న రోగులు అనేక రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 492కి పెరిగింది. కేరళలో...
టీమిండియా డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ కు వరుణడు అడ్డు తగిలే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తోన్నాయి. అక్యూ...