ప్రశాంతంగా ఉండే ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు బయటపడటంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ధర్మవరంలోని ఒక హోటల్లో వంట మనిషి గా పనిచేస్తున్న నూర్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నూర్ కోట ఏరియాలో...
విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏసీఏ నూతన కమిటీని ఎన్నుకున్నది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని (శివనాథ్) ఎన్నిక కాగా కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్...
తండ్రి మరణించినప్పుడే రాజకీయాలు చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని రాష్ట్ర ఎన్.ఆర్.ఐ, సెర్ఫ్ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ కు...
అగ్రసేన్ జయంతి నాటికి కనీసం 25,000 మంది సభ్యులను వెబ్సైట్లో నమోదు చేయాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా కోరారు. శనివారం అగర్వాల్ సమాజ్ తెలంగాణ రెండవ ఈజీఎం జరిగింది. ఈ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా బయల్దేరారు. 15 రోజుల పాటు ఆమె అమెరికాలో పర్యటిస్తారు. ఆమె పెద్ద కుమారుడు ఆదిత్య...
బీజేపీ ఆధ్వర్యంలోని మిత్రపక్షాల కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆగస్టు 17న సమావేశం కానున్నది. నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి...
స్త్రీ శక్తి పథకాన్ని తిరుపతి బస్టాండ్ నుండి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ...
భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి...
విదేశీ యువతులతో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బకారం గ్రామ రెవెన్యూలోని S K Nature Retreat ఫార్మ్ హౌస్లో ఈ రేవ్...
హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వాన కొంచెం తెరపిచ్చినా కూడా రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకున్న ప్రజలు రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ...