కృష్ణహోమ్

ఏసీఏ అధ్యక్షుడుగా కేసినేని చిన్ని

#KesineniChinni

విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏసీఏ నూతన కమిటీని ఎన్నుకున్నది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని (శివనాథ్) ఎన్నిక కాగా కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నిక అయ్యారు. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మరో 34 మందితో ACA నూతన కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. మూడేళ్ల కాల పరిమితితో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయడానికి నూతన కమిటీ సిద్ధమౌతున్నది. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టనున్న పనులు స్టేడియాల నిర్మాణం టోర్నమెంట్ల నిర్వహణపై సమీక్ష జరిపారు.

Related posts

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

షోలింగర్ యోగ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

Satyam News

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

Satyam News

విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద దాడి కేసులో 7గురి అరెస్టు

Satyam News

నాదర్గుల్ చెరువు కబ్జా చేస్తుంటే హైడ్రా నిద్రపోతుందా?

Satyam News

మళ్లీ ఫేక్‌ సర్వేల గోల.. నిండా మునిగినా జగన్‌ మారడా..??

Satyam News

Leave a Comment