కృష్ణహోమ్

ఏసీఏ అధ్యక్షుడుగా కేసినేని చిన్ని

#KesineniChinni

విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏసీఏ నూతన కమిటీని ఎన్నుకున్నది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని (శివనాథ్) ఎన్నిక కాగా కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నిక అయ్యారు. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మరో 34 మందితో ACA నూతన కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. మూడేళ్ల కాల పరిమితితో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయడానికి నూతన కమిటీ సిద్ధమౌతున్నది. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టనున్న పనులు స్టేడియాల నిర్మాణం టోర్నమెంట్ల నిర్వహణపై సమీక్ష జరిపారు.

Related posts

ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి

Satyam News

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఆంధ్రప్రదేశ్ విజయప్రస్థానం!

Satyam News

శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడుకు అనంతపురంలో ఘన ఏర్పాట్లు

Satyam News

విశాఖ ఇక ‘‘డిజిటల్ సిటీ’’

Satyam News

అలంపూర్ క్షేత్రంలో ఆగమ సంప్రదాయాలు పాటించాలి

Satyam News

యూరియా ఎక్కువ వాడితే నేల విషతుల్యం

Satyam News

Leave a Comment