కుప్పలు తెప్పలుగా తరలివస్తున్న నిరుద్యోగులు
సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాబ్ మేళాకు నిరుద్యోగుల నుండి విపరీతమైన స్పందన లభించడంతో ఈ కార్యక్రమాన్ని రెండో రోజుకూ కొనసాగించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే 30 వేల మందికి పైగా నిరుద్యోగులు...
