Month : August 2025

ప్రత్యేకం హోమ్

వైఎస్ కుటుంబానికి పాతర

Satyam News
కడప జిల్లాలో వైఎస్  కుటుంబం 50 ఏళ్ల అరాచకాలు, హింసకి తెరపడిందని టీడీపీ సీనియర్ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. 50 ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేసి ఎవరినీ ఓటేయనీయకుండా రిగ్గింగ్ చేసి...
ప్రత్యేకం హోమ్

ఒంటిమిట్టలో తెలుగుదేశం ఘన విజయం

Satyam News
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6351 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12505 ఓట్లు వచ్చాయి. దాంతో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ హోమ్

అమరావతి కి వచ్చిన ‘బాన్‌బ్లాక్ టెక్నాలజీ’

Satyam News
అమరావతిలో మరో ఐటీ కంపెనీ   కొలువుదీరింది. కేసరపల్లి ఏపీఐఐసీ- ఏస్‌ అర్బన్‌ హైటెక్‌ సిటీలోని మేథ టవర్‌  ఒకటవ అంతస్తులో బాన్‌బ్లాక్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేసినట్లు సీఈవో సౌరి గోవిందరాజన్ వెల్లడించారు. ఈ...
ముఖ్యంశాలు హోమ్

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

Satyam News
అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతగుంటపాలెం రెలియన్స్ బంకు వద్ద 16 వ  జాతీయ రహదారి పక్కన ప్రయివేట్ బస్సు తిరగబడ్డది. ఒరిస్సా లోని అడ్డుబంగి నుండి హైదరాబాద్ కు బస్సు వెళ్తున్నది. ప్రమాద...
ప్రత్యేకం హోమ్

ఉక్రెయిన్ తో యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు

Satyam News
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు శుక్రవారం జరిగే సదస్సు తర్వాత అంగీకరించకపోతే “చాలా తీవ్ర పరిణామాలు” ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. బుధవారం...
ప్రత్యేకం హోమ్

భారత్ తో మాకు విభేదాలు లేవు: అమెరికా స్పష్టీకరణ

Satyam News
అమెరికా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ, భారత్‌ను పక్కనబెడుతోందన్న వార్తల నడుమ, అమెరికా రెండు దేశాల మధ్య సంబంధాలు “ఏ మార్పు లేకుండా – మంచిగా” ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది. ఇది పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు...
తెలంగాణ హోమ్

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

Satyam News
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’...
ప్రత్యేకం హోమ్

కాళేశ్వరంపై హరీష్ రావు ఘాటు లేఖ

Satyam News
వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రిజర్వాయర్ లలో నీటిని సకాలం లో నింపక...
ప్రత్యేకం హోమ్

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం

Satyam News
కొందరు మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్చిన్నం చేసుకుంటున్నారని, సమాజం లోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను విక్రయించే లేదా వినియోగించు వారి వివరాలను పోలీసు శాఖ కు అందించి అలాంటి వారిలో మార్పు...
ముఖ్యంశాలు హోమ్

అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తుళ్లూరులో E7...
error: Content is protected !!