32.2 C
Hyderabad
March 29, 2024 01: 06 AM

Tag : Amaravathi

Slider కృష్ణ

అమరావతిలో ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్

Satyam NEWS
అమరావతిలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5...
Slider ముఖ్యంశాలు

డిల్లీ లో 17 నుండి ప్రత్యేక కార్యక్రమాలు

Murali Krishna
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీలో నిరసన తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది.  డిసెంబరు 17, 18, 19 తేదీల్లో దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వేదికగా...
Slider ముఖ్యంశాలు

17 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి

Murali Krishna
రాజధాని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల పంపిణీపై గ్రామసభలు నిర్వహించకుండానే అభ్యంతర ప్రతాలు అడుగుతున్నారని రైతులు వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మిగిలిన 17...
Slider ప్రత్యేకం

హెచ్ఓడి లకు కూడా ఇక ఫేస్ రికగ్నిషన్ తప్పని సరి

Satyam NEWS
రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్స్ (శాఖాధిపతులకు) కు ఫేస్ రికగ్నిషన్ తో అటెండెన్సును తప్పని సరి చేస్తూ వై ఎస్ జగన్ మోహన్...
Slider ఆధ్యాత్మికం

జూన్ 5 నుండి 9 వ‌ర‌కు అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

Satyam NEWS
అమ‌రావ‌తిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 5 నుండి 9వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. జూన్ 9వ తేదీన‌ ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌,...
Slider ప్రత్యేకం

అడ్రసు లేని వ్యక్తి చంద్రబాబు: మంత్రి బొత్స సంచలన వ్యాఖ్య

Satyam NEWS
రాజ‌ధాని విష‌యంలో త‌న వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండా, ప్ర‌తిప‌క్ష నాయకులు ఎగ‌తాళి చేస్తూ మాట్లాడుతున్నారంటూ, వారి ప్ర‌క‌ట‌న‌ల‌ను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బాధ్య‌తాయుతంగా మాట్లాడాల‌ని మంత్రి బొత్స‌...
Slider నెల్లూరు

ఎంఆర్ఓ మోసంతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
మామూలుగా ఎవరైనా మోసం చేస్తే పోలీసులకో, అధికారులకో చెబుతారు. ప్రభుత్వ అధికారే మోసం చేస్తే…..? ఏం చేయాలో తెలియక మోసపోయిన వ్యక్తులు అమరావతిలో సచివాలయం వద్ద ఆత్మహత్య చేసుకోబోయారు. ఈ దారుణ సంఘటన పలు...
Slider ఆంధ్రప్రదేశ్

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Sub Editor
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 344వ రోజు బుధవారం నిర్వహించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర...
Slider ప్రత్యేకం

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర?

Satyam NEWS
మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇన్ క్లూజీవ్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ రీపెల్...
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా కలకలంతో అమరావతి సచివాలయం ఖాళీ

Satyam NEWS
ఈ నెల ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అమరావతి సచివాలయంలోని మూడు, నాలుగు బ్లాక్ లను కరోనా కారణంగా మూసి వేయడంతో మంత్రి వర్గ సమావేశం...