38.2 C
Hyderabad
April 27, 2024 16: 19 PM

Tag : narachandrababunaidu

Slider కర్నూలు

ముస్లిం యువకుడిపై కాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యం

Satyam NEWS
కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెలో వైసీపీ ముఠా నాయకులు ప్రజలపై తెగబడ్డారు. తడకనపల్లెలో పాణ్యం వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. తన ఎన్నికల ప్రచారం...
Slider శ్రీకాకుళం

రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి

Satyam NEWS
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. సమయానికి 108 అంబులెన్స్...
Slider కృష్ణ

సుజనా చౌదరిని ఓడించేందుకు వంద కోట్లు ‘‘సిద్ధం’’?

Satyam NEWS
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా కూటమి తరపున పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు సుజనా చౌదరి పై భారీ కుట్రకు సీఎం జగన్ రెడ్డి సిద్ధం అయినట్లు...
Slider ప్రత్యేకం

గులకరాయి డ్రామాలో టీడీపీ నేతల్ని ఇరికిస్తే ఊరుకోం

Satyam NEWS
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని, దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. సీఎంపై రాయి దాడి...
Slider ప్రత్యేకం

సామాజిక పెన్షన్లు తక్షణమే అందివ్వాలి: చంద్రబాబు డిమాండ్

Satyam NEWS
వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చేందుకు డబ్బుల్లేని జగన్ రెడ్డి ప్రభుత్వం తమపైకి నెపం నెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టీడీపీ...
Slider ప్రత్యేకం

పెన్షన్లు తక్షణమే పంపిణీ చేయండి

Satyam NEWS
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల...
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ

Satyam NEWS
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు....
Slider కృష్ణ

చంద్రబాబు నివాసంలో రాజ శ్యామల యాగం

Satyam NEWS
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు,...
Slider ముఖ్యంశాలు

సమగ్ర శిక్ష ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ

Satyam NEWS
అన్నమయ్య జిల్లా పీలేరు లో టీడీపీ రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుని స్టేజి పై  సమగ్ర శిక్షా ఉద్యోగులు కలిశారు. వారికి సంబంధించి ప్రధాన డిమాండ్స్...
Slider కడప

మేడా మల్లికార్జున రెడ్డి కి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ?

Satyam NEWS
ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన రాజంపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన టీడీపీ...