32.2 C
Hyderabad
September 19, 2026

Tag : NaraChandrababuNaidu

అనంతపురంహోమ్

నేతన్న భరోసా పెన్షన్ దరఖాస్తులో కీలక నిబంధన మినహాయింపు

Satyam News
నూతన నేతన్న భరోసా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేతలకు ఊరటనిచ్చేలా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు బ్యాంకు స్టేట్...
ముఖ్యంశాలుహోమ్

ఏపీలో UAE ఫుడ్ క్లస్టర్…. రైతన్నలకు గ్లోబల్ మార్కెట్.!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ,ఉద్యానవన రంగాలు సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విజనరీ లీడర్‌షిప్‌కు నిదర్శనంగా..దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై విత్తిన ప్రతిపాదనలు కేవలం నెలల వ్యవధిలోనే అమరావతి వేదికగా కార్యరూపం...
ప్రత్యేకంహోమ్

ప్రధాని మోడీతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ

Satyam News
దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా సమావేశం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తాజా...
గుంటూరుహోమ్

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ బ్యాంకింగ్ సేవలను ప్రజల ఇంటి గడపకు తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సేవల శాఖ, ఎస్‌ఎల్‌బీసీ,...
చిత్తూరుహోమ్

గూగుల్ శంకుస్థానకు మించిన ఆనందం

Satyam News
గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసినప్పుడు కంటే మించిన సంతోషం కుప్పంలో కంపెనీలకు శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కుప్పానికి ప్రపంచస్థాయి పెట్టుబడులు, అత్యాధునిక పరిశ్రమలకు గమ్యస్థానంగా...
సంపాదకీయంహోమ్

తిరుపతి, విశాఖ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు

Satyam News
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, సాగరతీర నగరం విశాఖపట్నంలను పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఛాలెంజ్‌ బేస్డ్‌ డెస్టినేషన్‌...
ముఖ్యంశాలుహోమ్

రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

Satyam News
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. 14 తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్...
సంపాదకీయంహోమ్

కరువు నేల నుంచి పరిశ్రమల హబ్‌గా అనంతపురం

Satyam News
ఒకప్పుడు దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన అనంతపురం.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకే ఇంజిన్‌గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడికి ఏకంగా రూ. 50,000 కోట్లకు పైగా...
కృష్ణహోమ్

సత్వర ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు

Satyam News
అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం...
గుంటూరుహోమ్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దాడి వెనుక పిన్నెల్లి సోదరులు?

Satyam News
తన కాన్వాయ్‌పై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుల ముందస్తు ప్లాన్ ప్రకారమే పశర్లపాడు దగ్గర దాడి జరిగిందని ఆయన...