Month : August 2025

ప్రత్యేకం హోమ్

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా?

Satyam News
రాఖీ పౌర్ణమి సందర్భంగా టికెట్ ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. కొందరు పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాన్ని యాజమాన్యం ఖండించింది....
ఆధ్యాత్మికం హోమ్

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి

Satyam News
టిటిడి స్థానిక ఆలయాల్లో ఆగష్టు 16వ తేదీన శనివారం గోకులాష్టమి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ...
ముఖ్యంశాలు హోమ్

ఏపీకి కేంద్ర కేబినెట్‌ మరో గుడ్‌ న్యూస్‌

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్తను అందించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)లో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
ప్రత్యేకం హోమ్

సామర్ధ్యం పెంచుకున్న భారత నావికాదళం

Satyam News
నావికాదళ ఆధునీకరణను వేగవంతం చేస్తూ భారత నావికాదళం రెండు అధునాతన ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్‌లు – ఉదయగిరి (F35) మరియు హిమగిరి (F34) లను ఆగస్టు 26న విశాఖపట్నంలో – ఏకకాలంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది....
ముఖ్యంశాలు హోమ్

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News
రాష్ట్రంలోని మహిళలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ‘స్త్రీశక్తి’ సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష...
ముఖ్యంశాలు హోమ్

సునీతకు తీరని అన్యాయం చేసిన జగన్

Satyam News
వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి న్యాయం జరిగి తీరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నేడు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ...
ప్రత్యేకం హోమ్

మరో చార్జిషీట్ దాఖలు చేసిన సిట్

Satyam News
ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి 200 పేజీలతో సిట్ ఏసీబీ కోర్టులో రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. రెండో చార్జ్‌షీట్‌లో ముగ్గురి పాత్రపై కీలక ఆధారాలు పొందుపరిచారు. మాజీ ముఖ్యమంత్రి వై ఎస్...
ముఖ్యంశాలు హోమ్

కొత్త జిల్లాలలపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి

Satyam News
జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దులు మార్పులు చేసేందుకు తగిన సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం మొదటి సారి ఈనెల 13వ తేదీన అంటే బుధవారం ఉదయం 11...
సినిమా హోమ్

నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్

Satyam News
నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేయాలని ఫిలిం ఫెడరేషన్‌ ప్రకటింది. ఫిలిం ఫెడరేషన్‌కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఎక్కడిక్కక్కడ సినిమా...
ముఖ్యంశాలు హోమ్

పులివెందుల వార్ 2: ఓటుకి వేల నోట్లు….!!

Satyam News
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై  వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిలో భయం మొదలయిందనే చర్చ సాగుతోంది.. పులివెందుల అంటే జగన్‌ గడ్డ.. వైసీపీ అడ్డా… అక్కడ పసుపు జెండా ఎగిరితే, జగన్‌ నైతికంగా,...
error: Content is protected !!