27.7 C
Hyderabad
April 24, 2024 09: 36 AM

Tag : APSRTC

Slider విజయనగరం

ఎస్పీ బంగ్లా దారిలో నిలచిపోయిన ఆర్టీసీ బస్…!

Satyam NEWS
విజయనగరం జిల్లా కేంద్రం లో..అదీ రాత్రి ఏడున్నర ప్రాంతంలో… ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో మరో ఆర్టీసీ బస్ అకస్మాత్తుగా ఆగిపోయింది. అదీ జిల్లా ఎస్పీ ఉండే అధికార బంగ్లా కు సమీపంలో..మయూరీ జంక్షన్...
Slider గుంటూరు

నరసరావుపేట నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

Satyam NEWS
పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. ఈ బస్సు 4వ తేదీన రాత్రి 10 గంటల కు నరసరావుపేటలో...
Slider గుంటూరు

ప్రతిభగల మహిళలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట ఏపీఎస్ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరి లో పని చేస్తున్న మహిళలను సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ...
Slider విజయనగరం

నడి రోడ్ పై బైఠాయించినట్టు ఆగిపోయిన ఆర్టీసీ బస్…!

Satyam NEWS
విజయనగరం లో వరుసగా ఐదో బస్సు… ఐదోసారి…! విజయనగరం మయూరీ జంక్షన్…మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం.. మాడు పగిలిపోయేలా ఎండ…నెత్తిన పిడుగు పడే లా భానుడి భగభగలతో కప్పు కుంటున్న దృశ్యాలు ఒ...
Slider గుంటూరు

మహాశివరాత్రి కి ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఏ పీ ఎస్ ఆర్ టి సి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు నరసరావుపేట డిపో నందు ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగినది. ఈ కార్యక్రమంలో నెల్లూరు...
Slider గుంటూరు

ట్రాఫిక్ రూల్సు పాటిస్తే ప్రమాదాలు జరగవు

Bhavani
డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలా చేస్తే ప్రమాదాలు నివారించ వచ్చునని పల్నాడు జిల్లా నరసరావుపేట డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల (27- 01-23 నుండి...
Slider ముఖ్యంశాలు

పంచారామాల దర్శనం కోసం మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు…

Satyam NEWS
ఈ కార్తీక మాసం.. పుణ్యప్రదమైన మాసం.ఆ లయకారుడైన శివుని దర్శనం చేసుకుంటే ప్రతీ ఒక్కరికీ పుణ్యఫలమే.ఈ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ప్రయాణీకులకు అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలో పంచారామాలైన అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం...
Slider గుంటూరు

కార్తీక మాసం సందర్భంగా సత్తెనపల్లి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్

Satyam NEWS
కార్తీక మాసం సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ విజయ కుమార్ తెలిపారు. ప్రతి కార్తీక సోమవారం ఒకే రోజు...
Slider పశ్చిమగోదావరి

రోడ్డుపై గుంతలు: అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు…. తప్పిన ప్రమాదం

Satyam NEWS
గోతుల మయంగా ఉన్న రహదారిలో వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ విరిగిపోవడంతో అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు తాడేపల్లిగూడెం నుంచి సుమారు 60...
Slider శ్రీకాకుళం

పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని కోరుతూ శనివారం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్...