తూర్పుగోదావరి హోమ్

రేపు పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన

#PawanKalyan

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9వ తేదీన పిఠాపురం నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని… ఆ ప్రాంతం పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు. అనంతరం ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పిఠాపురం నియోజక వర్గంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు

Related posts

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

Satyam News

తెలంగాణ అగర్వాల్ సమాజ్ కార్యాచరణ ఇదీ…

Satyam News

మరో చార్జిషీట్ దాఖలు చేసిన సిట్

Satyam News

Leave a Comment

error: Content is protected !!