చెల్లని చెక్కు కేసులో నేరం రుజువు అవడంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు గా సేవలందిస్తున్న గురవమ్మకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5000...
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ కీలకంగా ఉన్న సీనియర్ నేత వైపీపీకి గుడ్ బై చెప్పేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు మాజీ మంత్రులను...
జగనన్న జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదంటున్నారు. ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ షర్మిల. తనపై విమర్శలు చేస్తే మాత్రం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వివేకా హత్య కేసు విషయంలో సునీతకు సపోర్టుగా మాట్లాడిన...