Category : చిత్తూరు

చిత్తూరు హోమ్

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News
అసత్యాలతో అప్రతిష్టపాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లే కనిపిస్తున్నది. తిరుపతికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను...
చిత్తూరు హోమ్

వైసిపి కోవర్టుల అరాచకాలకు చెక్

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానంలో తమకు 2000 మంది కోవర్టులు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉద్యోగుల పనితీరును అనుమానించేలా చేసిన ఆరోపణ పై టిటిడి బోర్డు ప్రత్యేక...
చిత్తూరు హోమ్

ఇదీ రాజకీయమేనా? ఇలా ఎంతకాలం? 

Satyam News
వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మహాశయుడు అంబేద్కర్ ను అవమానించింది. అంతేకాదు దళితుల ఆస్తిత్వంతో వైసీపీ నేతలు ఆటాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని ఎప్పటికీ మర్చిపోరు. అసలు ఏం జరిగింది అంటే…  ఈ...
చిత్తూరు హోమ్

తంబళ్లపల్లెలో ‘ ప్రక్షాళన’ పండగ!

Satyam News
కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు దాసరిపల్లి జయచంద్రారెడ్డి మరియు కట్టా సురేంద్ర నాయుడులపై పార్టీ అధినాయకత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో, రాష్ట్ర...
చిత్తూరు హోమ్

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News
వైసీపీ ఎంపీ, లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది....
చిత్తూరు హోమ్

దేశవ్యాప్తంగా 5 వేల వేంకటేశ్వర ఆలయాలు

Satyam News
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం ప్రపంచం మొత్తం చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రపంచంలోని తెలుగు వారున్న ప్రతి ప్రాంతంలో శ్రీవారి ఆలయం ఉండాలన్నారు. రాష్ట్రంలో 5 వేల...
చిత్తూరు హోమ్

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News
తిరుమలలోని పరకామణిలో భారీ దొంగతనం జరిగిన విషయంపై టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఆయన విడుదల చేసిన వీడియోల్లో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం...
చిత్తూరు హోమ్

సుప్రీంకోర్టు సంచలనం.. పెద్దిరెడ్డి పల్స్‌ డౌన్‌….!!

Satyam News
మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో గతేడాది జులై 21న జరిగిన ఫైల్స్ దహనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసులో మాజీ RDO ఎం.సాకప్ప మురళికి సుప్రీంకోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది.జూన్‌...
చిత్తూరు హోమ్

విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడం దారుణం

Satyam News
చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్ లో- ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడం మూలంగా పుర్రె ఎముక చిట్లిందని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం...
చిత్తూరు హోమ్

దళితవాడల్లో టీటీడీ ఆలయాలు

Satyam News
మత మార్పిడుల నివారణకు వీలుగా దళితవాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 6 ఆలయాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం నిర్ణయాలను ఆయన వెల్లడించారు....
error: Content is protected !!