ఏపీ ఆర్థిక, ఐటీ రాజధాని విశాఖపట్నం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో విశాఖ చోటు దక్కించుకుంది. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక గురువారం రిలీజ్ అయింది....
కూటమి ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కూటమి ఇప్పుడు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అత్యవసరమని అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమిగా కలిసి నడుస్తున్నప్పుడు...
గాజువాక జింక్ రోడ్డులో కారు దగ్ధమైంది. కారును స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ నుంచి మంటలు రావడంతో సదరు వ్యక్తి కిందకి దిగిపోయాడు. చూస్తుండగానే కారు మొత్తం మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు....