కడప హోమ్

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

#Flods

రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం పలువురు కుటుంబాల్లో విషాదాన్ని కలిగించింది. వరదనీటిలో కొట్టుకుపోయి తల్లీ-బిడ్డ షేక్ మున్నీ (27), ఇలియాస్ (6) మృతి చెందారు. మరో వ్యక్తి వంగల గణేశ్ (30) కూడా కాపాడే ప్రయత్నంలో మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటోలో నుంచి దూకేసి మాధవరం ఆరవ వాండ్లపల్లికి చెందిన ఆరవ యామిని (8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయి మరణించింది. ఈ ఘోర ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Related posts

రేవంత్ వ్యూహంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి…..

Satyam News

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

Satyam News

ఉత్తర తెలంగాణ ను ముంచేసిన వాన

Satyam News

Leave a Comment

error: Content is protected !!