తాను విధించిన సుంకాలకు భారత్ లొంగక పోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాటల యుద్ధానికి దిగారు. ఈ క్రమంలోనే వైట్హౌస్ వాణిజ్య సలహాదారుడు దారుణమై వివాదాస్పద వ్యాఖ్యలు...
భారత్ పై సుంకాల యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించే దిశగా ముసాయిదా...
పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వా రాష్ట్రంలో సంభవించిన అకస్మాత్తు వరదల కారణంగా మరణాల సంఖ్య శనివారం నాటికి 327కి పెరిగింది. ముఖ్యంగా బునేర్ జిల్లాలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ...