Category : ప్రపంచం

ప్రపంచంహోమ్

బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అమలు

Satyam News
భారత్ ఎగుమతులకు మహర్దశ పట్టబోతున్నది. భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ (యుకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న...
ప్రపంచంహోమ్

భీకర దాడుల్లో అమెరికా కు భారీ నష్టం

Satyam News
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్ దీవి, బందర్ అబ్బాస్, మరియు బుషెహర్ రేవు పట్టణాలపై శత్రు దేశాలు భారీ వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ...
ప్రపంచంహోమ్

హార్మోజ్ జలసంధిని మళ్ళీ మూసేసిన ఇరాన్

Satyam News
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హోర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న...
ప్రపంచంహోమ్

బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులపై పాక్ ప్రతీకారం

Satyam News
బెలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారిని పాకిస్తాన్ బలగాలు కాల్చి చంపుతూనే ఉన్నాయి. తాజాగా మరో తొమ్మిది మంది హతమయ్యారు. దీంతో జూలై 5 నుంచి ఇప్పటివరకు వివిధ ఆపరేషన్లలో మృతిచెందిన వారి సంఖ్య...
ప్రపంచంహోమ్

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News
యుద్ధం పునరుద్ధరించిన అమెరికా ఇరాన్ లో రెండు రోజుల వ్యవధిలో 170కి పైగా సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం, అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ...
ప్రపంచంహోమ్

పీ ఓ కే లో ఉగ్రరూపం దాల్చిన నిరసనలు

Satyam News
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజా నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో అక్కడ కొనసాగుతున్న ఆందోళనలు స్థానిక ప్రభుత్వానికి, పాకిస్తాన్ పాలకులకు తీవ్ర సవాల్‌గా మారాయి....
ప్రపంచంహోమ్

మళ్లీ మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిపోయిందని సంచలన ప్రకటన చేశారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇరాన్‌తో...
ప్రపంచంహోమ్

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Satyam News
తొమ్మిదో శతాబ్దానికి చెందిన ప్రంబనన్ ఆలయంను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా బుధవారం సందర్శించారు. ఈ పర్యటనతో పాటు గత దశాబ్ద కాలంగా ఆసియా దేశాల్లో ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక...
ప్రపంచంహోమ్

పహల్గామ్ ఉగ్రదాడి హఫీజ్ సయీద్‌ చేయించిందే…

Satyam News
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ...
ప్రపంచంహోమ్

సింధు జలాల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్

Satyam News
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులను పొట్టనపెట్టుకున్న అనంతరం భారత ప్రభుత్వం నిలిపివేసిన సింధు జలాల ఒప్పందంతో పాకిస్తాన్ గిజగిజలాడుతున్నది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ సింధు జలాల కోసం...