ఒక వజ్రాల వ్యాపారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించుకోవడానికి ఆయన కుటుంబం రూ.44 కోట్లు చెల్లించింది. ఈ సంఘటన మాలీలో జరిగింది. భారత సంతతికి చెందిన వజ్రాల వ్యాపారి ధీరు రమాణిని కొందరు కిడ్నాప్...
మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడైన బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పదవీకాలం ముగియడానికి ఇంకా రెండేళ్లు ఉండగానే ఆరోగ్య కారణాల వల్ల బాధ్యతలు...
ఉక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడంతో భారతీయ నావికుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని యమునానగర్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్...
జోర్డాన్ లోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సైన్యం మరోసారి ఈ కీలక ప్రకటన చేసింది. జోర్డాన్లోని అజ్రాక్ ప్రాంతంలో ఉన్న మువాఫ్ఫాక్...
చావుదెబ్బతిన్న అమెరికా ఇరాన్ పై ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్పై మరోసారి భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై...
గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తూనే ఉన్నది. దాంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో ఇరు దేశాలు...
¿పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో గత కొంతకాలంగా రగులుతున్న ప్రజా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. గోధుమలపై సబ్సిడీలు, విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా, ఉపాధి అవకాశాలు మరియు ప్రాథమిక హక్కుల కోసం...
ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకరదాడులు చేసి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. బుధవారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ తీరప్రాంత...
భారత్ ఎగుమతులకు మహర్దశ పట్టబోతున్నది. భారత్–యునైటెడ్ కింగ్డమ్ (యుకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న...