రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం పలువురు కుటుంబాల్లో విషాదాన్ని కలిగించింది. వరదనీటిలో కొట్టుకుపోయి తల్లీ-బిడ్డ షేక్ మున్నీ (27), ఇలియాస్ (6) మృతి చెందారు. మరో వ్యక్తి వంగల గణేశ్ (30)...
హైదరాబాద్ సిటీ జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్లకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తోంది. హిమాయత్సాగర్, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్కుల...
గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు...