పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని అందరూ చెప్పుకునే ఒక డివిజనల్ అధికారి పదోన్నతి పై మరో జిల్లాకు అధికారిగా వెళ్లారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అందరికి ఇదే అనుమానం ఉంది కానీ ఎవరూ...
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జ్గా ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. సురేష్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి బుధవారం ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా...
నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ వారి సిబ్బందితో బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్...
దేశాన్నే దోచేసిన అనాటి బ్రిటీష్ పాలకుల కన్నా పెద్ద దోపిడి దారులు వైసీపీ నాయకులు అని, అందుకే ప్రజలు ఘోరంగా తిరస్కరించారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. రాబోయే రోజుల్లో వైసిపి పార్టీ...
ఏలూరు జిల్లా పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఆ కార్యాలయo లో పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె హెచ్ వి ఎస్ ఎస్ రవికుమార్ ను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఇప్పటి వరకు...
కొల్లేరు వైఎస్ఆర్సిపి నాయకుడు మోరు రామరాజు ఇంటిని వడ్డిగూడెం గ్రామస్తులు ముట్టడించారు. పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఏలూరు శనివార పేట స్థానిక కట్టా సుబ్బారావు తోట లోని వైఎస్ఆర్సిపి కొల్లేరు...
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు...
రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (డి డి ఓ) డివిజనల్ డవలప్మెంట్ అధికారులుగా ప్రభుత్వం పదోన్నతి కలిపిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఈ ఆదేశాలు అధికారికంగా...
రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందచేసిన పరిహారం చెక్కులను ఏలూరు జిల్లా ఎస్ పి కె ప్రతాప్ శివ కిషోర్ నేడు అందచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు...
తాడేపల్లిగూడెం లో నూతనం గా డైమండ్ షోరూం ప్రారంభం అయింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కోన శ్రీనివాసరావు ఈ డైమండ్ షోరూం ప్రారంభించారు. ఈ డైమండ్ షోరూం లో అత్యాధునిక డిజైన్...