26.3 C
Hyderabad
September 19, 2026
పశ్చిమగోదావరిహోమ్

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

తాడేపల్లిగూడెం లో నూతనం గా డైమండ్ షోరూం ప్రారంభం అయింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కోన శ్రీనివాసరావు ఈ డైమండ్ షోరూం ప్రారంభించారు. ఈ డైమండ్ షోరూం లో అత్యాధునిక డిజైన్ లు ఉన్నాయి. ఈరోజు అనగా ఆదివారం ఆగస్టు 17 తారీఖున ప్రారంభం అయిన ఈ వాసవి జ్యువెలర్స్ షోరూమ్ దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. షోరూం అధినేతలు కోన శ్రీనివాసరావు ని ఘనంగా సత్కరించారు.

Related posts

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి

Satyam News

మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు

Satyam News

భారత్ లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువ జంట

Satyam News

నవ్యాంధ్రలో తొలిసారిగా 41వ ‘ఐఏటీఓ’ జాతీయ సదస్సు

Satyam News

విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడం దారుణం

Satyam News

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

Satyam News

Leave a Comment