పశ్చిమగోదావరిహోమ్

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

తాడేపల్లిగూడెం లో నూతనం గా డైమండ్ షోరూం ప్రారంభం అయింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కోన శ్రీనివాసరావు ఈ డైమండ్ షోరూం ప్రారంభించారు. ఈ డైమండ్ షోరూం లో అత్యాధునిక డిజైన్ లు ఉన్నాయి. ఈరోజు అనగా ఆదివారం ఆగస్టు 17 తారీఖున ప్రారంభం అయిన ఈ వాసవి జ్యువెలర్స్ షోరూమ్ దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. షోరూం అధినేతలు కోన శ్రీనివాసరావు ని ఘనంగా సత్కరించారు.

Related posts

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

అపోలో జోలికి జగన్ ఎందుకు వెళ్లలేదు?

Satyam News

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌

Satyam News

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News

గూగుల్‌ డేటా సెంటర్‌తో  2 లక్షల ఉద్యోగాలు… ఇదీ అసలు లెక్క!

Satyam News

జె మో రె కు విషయ పరిజ్ఞానం లేదు

Satyam News

Leave a Comment