Category : జాతీయం

జాతీయం హోమ్

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News
భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా? లడఖ్ లో జరుగుతున్న పోలీసు అణచివేత కార్యక్రమాలు చూస్తుంటే అలా అనిపించడం లేదు అని లడఖ్ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ భార్య, హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్...
జాతీయం హోమ్

తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి

Satyam News
తొక్కిసలాట కారణంగా 40 మంది మృతి చెందిన సంఘటనపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టును అర్థించింది. నటుడు-రాజకీయ...
జాతీయం హోమ్

లడఖ్ లో మళ్లీ హింస: నలుగురు మృతి

Satyam News
లడఖ్ లోని లేహ్‌ లోయలో బుధవారం చోటుచేసుకున్న విస్తృత ఘర్షణలలో నలుగురు మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు. దాంతో గురువారం పోలీసులు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. కనీసం 50 మందిని...
జాతీయం హోమ్

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News
పెట్టుకున్న పేరు స్వామీజీ…. చేసే వృత్తి అతి పవిత్రమైన అధ్యాపక వృత్తి… చేసేవన్నీ తప్పుడు పనులు. ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ లో జరిగిన ఘోరమిది. శ్రీ శారదా ఇన్స్టిట్యూట్...
జాతీయం హోమ్

లేటు వయసులో ఘాటు ప్రేమ: చివరికి మర్డర్

Satyam News
లేటు వయసులో ఘాటు ప్రేమకు బలైపోయిన ఒక వృద్ధురాలి కథ ఇది. అమెరికాకు చెందిన 72 ఏళ్ల మహిళ రూపిందర్ కౌర్ పాంధేర్ కథ ఇది. ఆమె లూధియానా జిల్లా కిళా రాయ్‌పూర్ గ్రామంలో...
జాతీయం హోమ్

నేపాల్ లో ఆగని ఆందోళనలు: ముదిరిన రాజకీయ సంక్షోభం

Satyam News
నేపాల్ లో గత వారం నుండి కొనసాగుతున్న యువత నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలన్న నిర్ణయం, అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, పాలనలో నిర్లక్ష్యం వంటి అంశాలపై “జెన్...
జాతీయం హోమ్

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News
ఖాట్మండులో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో అదనపు విమానాలను నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటించారు. నేపాల్ దేశం మొత్తం అశాంతి పరిస్థితులు...
జాతీయం హోమ్

సోషల్ మీడియా సైట్లపై నిషేధం: భగ్గుమన్న నేపాల్

Satyam News
సోషల్ మీడియా సైట్లపై నిషేధం ప్రభుత్వం విధించినందుకు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళనలపై పోలీసులు బలప్రయోగం చేయడంతో కనీసం 19 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం...
జాతీయం హోమ్

పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్

Satyam News
అక్షరాస్యతలో హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ కొత్త చరిత్ర సృష్టించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సోమవారం రాష్ట్రాన్ని పూర్తిగా అక్షరాస్య రాష్ట్రంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజకత్వంలో అమలవుతున్న...
జాతీయం హోమ్

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

Satyam News
అత్యాచారం కేసులో నిందితుడైన పంజాబ్ లోని ఆప్ నాయకుడు, సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పాఠణ్మాజ్రా నాటకీయ పరిణామాలతో పోలీసు అరెస్టు నుంచి తప్పించుకు పారిపోయాడు. అత్యాచార కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు...
error: Content is protected !!