జాతీయంహోమ్లడఖ్ లో మళ్లీ హింస: నలుగురు మృతిSatyam NewsSeptember 25, 2025September 25, 2025 by Satyam NewsSeptember 25, 2025September 25, 20250350 లడఖ్ లోని లేహ్ లోయలో బుధవారం చోటుచేసుకున్న విస్తృత ఘర్షణలలో నలుగురు మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు. దాంతో గురువారం పోలీసులు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. కనీసం 50 మందిని...