Category : ప్రపంచం

ప్రపంచం హోమ్

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Satyam News
నోబెల్ శాంతి బహుమతి కోసం విశేషంగా ప్రయత్నించి విఫలమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని...
ప్రపంచం హోమ్

పాకిస్తాన్–ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఘర్షణ: 30 మందికి పైగా మృతి

Satyam News
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో జరిగిన తీవ్ర కాల్పుల్లో ఇరుపక్షాల నుంచి డజన్ల కొద్దీ సైనికులు మరణించారు. 2021లో తాలిబాన్ కాబూల్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా...
ప్రపంచం హోమ్

డొనాల్డ్ ట్రంప్ కు భంగపాటు

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలింది. 2025 నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ప్రయత్నాలు సాధికారంగా సాగలేదు. ఆయన్ను పాకిస్తాన్, ఇతర దేశాలు గట్టిగా ప్రచారం చేశాయి. ట్రంప్ గ్లోబల్...
ప్రపంచం హోమ్

అమెరికా డ్రీమ్స్ ఇక వదిలేయండి: మారిన రూల్సు ఇవే

Satyam News
అమెరికా H-1B వీసా విధానంలో పెద్ద మార్పులు తీసుకువస్తూ ట్రంప్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కొత్త నిబంధనల ప్రకారం అమెరికా వెళ్లడం కష్టమే. ఒక వేళ కష్టపడి వెళ్లినా అక్కడ నుంచి...
ప్రపంచం హోమ్

గాజా పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

Satyam News
గాజా నగరంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు మరింత తీవ్రమైన వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గాజా సిటీ, ఖాన్ యూనిస్, రాఫా ప్రాంతాలపై సుమారు 100కి పైగా...
ప్రపంచం హోమ్

ఇస్లామిక్ ప్రసంగకుడు జకీర్ నాయిక్‌ కు గుణపాఠం

Satyam News
ఇస్లామిక్ ప్రసంగకుడు జకీర్ నాయిక్‌తో లండన్‌లో ఒక టాక్సీ డ్రైవర్ తగిన గుణపాఠం చెప్పాడు. ప్రముఖ ఇస్లామిక్ ప్రసంగకుడు డాక్టర్ జకీర్ నాయిక్ లండన్‌లో ఒక టాక్సీలో ప్రయాణిస్తుండగా జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్...
ప్రపంచం హోమ్

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కారణమయ్యారు. ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని తానే ముగించానని” పునరుద్ఘాటించారు. వాణిజ్య మార్గాల ద్వారా...
ప్రపంచం హోమ్

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News
పెన్సిల్వేనియాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 51 ఏళ్ల భారత సంతతి మోటెల్ యజమాని రాకేష్ ఎహగబన్ శుక్రవారం రాత్రి కాల్పులకు బలయ్యారు. తన మోటెల్ పరిసరాల్లో గందరగోళం జరుగుతుండటంతో బయటికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తుండగా...
ప్రపంచం హోమ్

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News
పాకిస్తాన్‌ రక్షణ మంత్రి భారత్‌ను తీవ్రంగా హెచ్చరించారు. భవిష్యత్‌లో ఏదైనా సైనిక ఘర్షణకు భారతదేశం కారణమైతే, దానికి పాకిస్తాన్‌ గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఆయన తెలిపారు. రెండు అణ్వస్త్ర శక్తి కలిగిన దేశాలు యుద్ధానికి దూరంగా...
ప్రపంచం హోమ్

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం

Satyam News
ఐదు సంవత్సరాల విరామం తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు ఈ నెలాఖరులోగా పునఃప్రారంభం కానున్నాయి. తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం...
error: Content is protected !!