ఢిల్లీ కోర్టులో కాల్పులు.. గ్యాంగ్స్టర్ సహా నలుగురు దుర్మరణం
ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కోర్టు ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపాయి. కోర్టులోని రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఘటనలో గ్యాంగ్స్టార్...