మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఇండియన్ హై కమీషనర్, కౌలలంపూర్ బి.ఎన్. రెడ్డి హాజరయ్యారు. గత పన్నెండు సంవత్సరాలుగా మైటా...
టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో ఇటీవల ఆవిష్కరించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. టెక్సాస్ స్టేట్ సెనేట్కు జీఓపి అభ్యర్థిగా...
ఫ్రెంచ్ విమాన యంత్రాంగ తయారీ దిగ్గజం సఫ్రాన్ భారత్ కు కొత్త ప్రతిపాదన పంపింది. తేజస్ Mk-2 యుద్ధవిమానాల కోసం ఇంజిన్ ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదనను సమర్పించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)...
జాతి వివక్షతతో అమెరికా పోలీసులు ఒక ముస్లిం యువకుడిని కాల్చి చంపారు. అమెరికాలో పోలీసులు కాల్పులు జరపడంతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ జిల్లా నివాసి అయిన...
లండన్ లో మరొక జాత్యహంకార నేరం బయటకు వచ్చింది. ఓల్డ్బరీలోని ఒక పార్కులో నడచి వెళుతున్న ఒక సిక్కు మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. జాతి ద్వేషంతో ప్రతీకారేచ్ఛతో వారు ఈ నేరానికి...
నేపాల్ దేశవ్యాప్తంగా అల్లర్లను అడ్డుకోవడానికి నేపాల్ సైన్యం బుధవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలు చేసింది. అనంతరం గురువారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. సైన్యం...
భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. చమురు కొనుగోళ్ల నేపథ్యంలో అమెరికా సుంకాల విధింపు ఎక్కువ చేసిన నేపథ్యంలో భారత్ రష్యాలు మరింత బలంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. చైనా...
గాజా లో ఇజ్రాయెల్ చేస్తున్న చర్యలు యుద్ధ నేరం కిందికి వస్తుందని, అది సామూహిక మారణహోమం లాంటిదని అంతర్జాతీయ సామూహిక మారణహోమ నిపుణుల సంఘం (IAGS) వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా సామూహిక హింసలపై పరిశోధన చేసే...
భారత భూభాగంలోని రావి నదికి వచ్చిన వరదల కారణంగా పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. పాకిస్తాన్ లోని పంజాబ్లో వరదలు మరింత తీవ్రం కావడానికి భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడమేనని...
భారత్లో వచ్చే పది సంవత్సరాల్లో 10 ట్రిలియన్ యెన్ (దాదాపు రూ.5.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని జపాన్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నదది. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్, రక్షణ, సాంకేతికత వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని...