Category : వార్తలు

ముఖ్యంశాలు హోమ్

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News
నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్ తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత పాలకులు ఎక్సైజ్ శాఖను సర్వనాశనం చేశారని… ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టినా… వారసత్వంగా...
ప్రపంచం హోమ్

పాకిస్తాన్–ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఘర్షణ: 30 మందికి పైగా మృతి

Satyam News
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో జరిగిన తీవ్ర కాల్పుల్లో ఇరుపక్షాల నుంచి డజన్ల కొద్దీ సైనికులు మరణించారు. 2021లో తాలిబాన్ కాబూల్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా...
జాతీయం హోమ్

బిహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి: రాజీపడ్డ నితీశ్

Satyam News
బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సీట్ల పంపకం ఆదివారం ఖరారైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జెడీయూ (JD(U)),...
ప్రపంచం హోమ్

డొనాల్డ్ ట్రంప్ కు భంగపాటు

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలింది. 2025 నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ప్రయత్నాలు సాధికారంగా సాగలేదు. ఆయన్ను పాకిస్తాన్, ఇతర దేశాలు గట్టిగా ప్రచారం చేశాయి. ట్రంప్ గ్లోబల్...
ప్రపంచం హోమ్

అమెరికా డ్రీమ్స్ ఇక వదిలేయండి: మారిన రూల్సు ఇవే

Satyam News
అమెరికా H-1B వీసా విధానంలో పెద్ద మార్పులు తీసుకువస్తూ ట్రంప్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కొత్త నిబంధనల ప్రకారం అమెరికా వెళ్లడం కష్టమే. ఒక వేళ కష్టపడి వెళ్లినా అక్కడ నుంచి...
ప్రపంచం హోమ్

గాజా పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

Satyam News
గాజా నగరంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు మరింత తీవ్రమైన వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గాజా సిటీ, ఖాన్ యూనిస్, రాఫా ప్రాంతాలపై సుమారు 100కి పైగా...
ముఖ్యంశాలు హోమ్

హైకోర్టు ఇలా చెబుతుందని అనుకోలేదు

Satyam News
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్...
జాతీయం హోమ్

కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీదారుడి అరెస్టు

Satyam News
ప్రాణాంతక కోల్డ్రిఫ్ దగ్గుమందు తయారీ దారుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ గోవిందన్ ను పోలీసులు అరెస్టు చేయడంతో దగ్గు మందు కేసు కీలక...
జాతీయం హోమ్

మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరిగాయి?

Satyam News
భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు తీవ్రమైన సమస్యగా మారాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాది దేశవ్యాప్తంగా అత్యాచార కేసులు గణనీయంగా పెరిగాయి. 2023 సంవత్సరంలో 4.5 లక్షలకుపైగా...
ముఖ్యంశాలు హోమ్

42 % రిజర్వేషన్ లతో నే స్థానిక సంస్థల ఎన్నికలు

Satyam News
స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు అడ్డు తొలగింది. బీసీ రిజర్వేషన్లు ఉన్న ఎన్నికల నోటిఫికేషన్‌ కు స్టే ఇవ్వాలన్న కేసులో పాలక కులాల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అక్టోబర్ 9 (గురువారం )...
error: Content is protected !!