Tag : NarendraModi

ముఖ్యంశాలు హోమ్

జంగిల్ రాజ్ పై నిప్పులు చెరగిన మోడీ

Satyam News
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమస్తిపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, ఈసారి బీహార్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)...
ప్రత్యేకం హోమ్

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది....
ముఖ్యంశాలు హోమ్

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News
వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటివి సాకారం...
ప్రత్యేకం హోమ్

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News
ప్రధాని మోదీని జీఎస్టీ ప్రచార సభకు ఆహ్వానించే నెపంతోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని మన స్థానిక మీడియా తొలిరోజు చేసిన ప్రచారం… నిజానికి “చల్లకు వచ్చి ముంత దాచినట్టు” ఉందన్నది జాతీయ,...
ముఖ్యంశాలు హోమ్

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

Satyam News
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన “ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన” పథకం దేశవ్యాప్తంగా రైతాంగానికి వరంగా మారనుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె....
జాతీయం హోమ్

బిహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి: రాజీపడ్డ నితీశ్

Satyam News
బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సీట్ల పంపకం ఆదివారం ఖరారైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జెడీయూ (JD(U)),...
కర్నూలు హోమ్

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ...
కర్నూలు హోమ్

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో భారీ ప్రాజెక్టుకు కూటమి సర్కార్ శ్రీకారం...
ముఖ్యంశాలు హోమ్

నిష్పాక్షిక విశ్లేషణ: బీహార్ లో గెలుపు ఎవరిది?

Satyam News
బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వేళ మహిళల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం వర్చువల్ విధానంలో “ముఖ్యమంత్రి మహిళా రొజ్‌గార్ యోజన”ను ప్రారంభిస్తూ, 75 లక్షల మహిళల బ్యాంకు ఖాతాల్లో...
విజయనగరం హోమ్

విజయనగరం లో మోడీ ఫ్లెక్సీ తొలగింపు

Satyam News
విజయనగరం లో బుధవారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పీఎం మోడీ ఫ్లెక్సీ ని తొలగించారంటూ బీజేపీ ఆందోళన కు దిగింది. నగరంలో న్యూపూర్ణ జంక్షన్ వద్ద ఉన్న వీఎంసీ వద్ద జిల్లా...
error: Content is protected !!