ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ
ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. శనివారం ఉత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్...