నకిలీ మద్యం కేసులో ఇప్పటికైనా పోలీసులకు లొంగిపోయి మాజీ మంత్రి జోగి రమేష్ నిజాలు చెప్పాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న హితవు చెప్పారు. బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, “జోగి జోగి...
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి తలనొప్పులు తప్పడం లేదు. వీరిద్దరి వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందని, వీరి స్వంత సమస్యలకు పార్టీని అడ్డుపెట్టుకుంటున్నారని, పార్టీకి బలం కావాల్సిన...
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్ధన్రావు చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆయన చెప్పిన విషయాల ప్రకారం వైసీపీ నాయకులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో...
కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ప్రజలకు తగ్గింపుతో ప్రయోజనాలు తెలియజేయడానికి జిఎస్టి స్టేట్ టాక్స్ ఉయ్యూరు సర్కిల్ ఆధ్వర్యంలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ – ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్...
బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసినా కఠిన చర్యలు తప్పవని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురష్కరించుకుని యూజీసీ...
అమరావతి జర్నలిస్టులు రూపొందించిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్సైట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరావతి ప్రెస్ క్లబ్ కమిటీకి, జర్నలిస్టులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 11వ సమావేశంలో మొత్తం ₹1.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 67 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించబడనున్నాయని...
గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్తంగా తయారైన గుడివాడ టిడ్కో కాలనీను ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చి దిద్దుతానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన...
ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సీఎం...