ప్రస్తుతం వర్షాలు కురుస్తూ పంటలు ఏపుగా గుబురుగా పెరిగిన పరిస్థితుల్లో రైతు సోదరులు రైతు కూలీలు పొలాల గట్లపై పొలం సాళ్ళలో చూసుకొని నడవాలని ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ కోరారు....
కళ్ళు, తల తిరుగుడు ఆరోగ్య సమస్యకు అత్యాధునిక వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు కడప నగరంలోని జయాదిత్య న్యూరో కేర్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వల్లంపల్లి గణేష్ తెలిపారు. శుక్రవారం జయాదిత్య...
అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రత కారణంగా చెరువులు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే ప్రమాదం...
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ ఎస్సైగా కె. హిమబిందు పదవి బాధ్యతలు స్వీకరించారు. శ్రీరంగాపూర్ నూతన ఎస్సై పదవి బాధ్యతలు స్వీకరించిన హిమబిందు శుక్రవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్...
తిరుమల పవిత్రత కాపాడటమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలు...
ఏలూరు జిల్లా పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఆ కార్యాలయo లో పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె హెచ్ వి ఎస్ ఎస్ రవికుమార్ ను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఇప్పటి వరకు...
మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో గతేడాది జులై 21న జరిగిన ఫైల్స్ దహనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసులో మాజీ RDO ఎం.సాకప్ప మురళికి సుప్రీంకోర్టు బిగ్షాక్ ఇచ్చింది.జూన్...
వనపర్తి జిల్లా కేంద్రంలో లక్షల్లో అద్దె పొందుతున్న కొన్ని భవనాలకు ఆస్థి పన్ను వేలల్లో ఉంటుందని పిర్యాదులు ఉన్నా కాని చర్యలు లేవు. ఇంకా కొన్ని భవనాల్లో విద్యా సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు...
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషితో అమరావతి నిర్మాణ పనులు ఇప్పటికే జెట్ స్పీడ్లో కొనసాగుతుండగా..తాజాగా అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్...
రూ.60.4 కోట్లు మోసానికి సంబంధించిన కేసులో బాలీవుడ్ నటులు బిపాషా బసు, నేహా ధూపియా, నిర్మాత ఏక్తా కపూర్లను ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం (EOW) విచారణకు పిలవబోవట్లేదని అధికారులు స్పష్టం చేశారు....