భారతదేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవరహిత వైమానిక వాహనం (యు ఏ వి ) క్రిషి 2.0 ను ఆవిష్కరించింది. క్రిషి 2.0 డ్రోన్ 10...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసి, రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం...
వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ పూర్తిగా వెనుకబడింది. భారత వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాల వివరాలతో ‘వ్యవసాయ గణాంకాలు-2021’ నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది....
తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు అనేక పథకాలను ప్రకటించింది....
వైవిద్యమైన వ్యవసాయం చేయడంలో రాష్ట్రం ముందుందని, ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సరఫరాతో రాష్ట్రంలో ప్రతి పంటను రైతులు స్వేచ్చగా పండిస్తున్నారని, ప్రతి ఏడాది ఆయా పంటల దిగిమతి సంఖ్య...
మారుతున్న పరిస్థితులను బేరీజు వేసుకుంటూ వ్యవసాయ రంగంలో వచ్చే నూతన ఆవిష్కరణలను స్వాగతించాలని తద్వారా గతం కంటే మిన్నగా ఆర్థిక ప్రయోజనాలను పొందాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతులను...
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నూతనంగా వచ్చిన ట్రాక్టర్లను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే ఎన్డిసిసి బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి...