Category : హోమ్

ముఖ్యంశాలు హోమ్

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహుర్తం ఖరారు చేసింది. దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురంలో జరిగిన సూపర్‌ సిక్స్ –...
విజయనగరం హోమ్

ఎమ్మెల్సీ కోసం గ‌న్‌మేన్ వెతుకులాట‌

Satyam News
ఒక ప్రజాప్ర‌తినిధిని నిరంతరం కంటికి రెప్ప‌లా కాపాడాల‌ని చ‌ట్టం చెబుతోంది. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగాప్ర‌జ‌ల  కొర‌కు ప్ర‌జ‌ల కోసం ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిదిని రక్షించుకోవ‌డం కోసం రూపొందించ‌బ‌డ్డ రాజ్యాంగ‌మే అంగ ర‌క్ష‌కుల‌ను నియ‌మించింది. ఆ  ర‌కంగా ఏ...
ప్రత్యేకం హోమ్

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News
ఉక్రెయిన్ యుద్ధంలో పంజాబ్, హర్యానా యువకులను బలవంతంగా తీసుకువెళ్లి రష్యా వినియోగిస్తున్నదనే ఆరోపణలు రోజు రోజుకు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడ ఇరుక్కుపోయిన వారి కుటుంబాలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అక్రమంగా...
ప్రత్యేకం హోమ్

ది ట్రాన్స్‌పోర్టర్ సునీల్ రెడ్డి ఎవరు?

Satyam News
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నర్రెడ్డి సునీల్ రెడ్డి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, ఆయన వ్యాపార, రాజకీయ వ్యవహారాలను చూసే కీలక వ్యక్తిగా పేరుగాంచారు. తాజాగా ఏపీ...
ప్రత్యేకం హోమ్

దేశంలో మధుమేహం పెరుగుదలకు కారణం ఏమిటి?

Satyam News
భారతదేశంలో మధుమేహం (డయాబెటీస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజా వైద్య సర్వేల ప్రకారం దేశంలోని పెద్దవారి జనాభాలో సుమారు 9.3 శాతం మంది మధుమేహంతో బాధపడుతుండగా, దాదాపు 24 శాతం మందికి ప్రీ-డయాబెటీస్ లక్షణాలు...
కృష్ణ హోమ్

ఆపరేషన్ నేపాల్ రెస్క్యూ: సక్సెస్ చేసిన లోకేష్

Satyam News
నేపాల్ లో చిక్కుకు పోయిన ఆంధ్రప్రదేశ్ వాసులు మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది...
జాతీయం హోమ్

నేపాల్ లో ఆగని ఆందోళనలు: ముదిరిన రాజకీయ సంక్షోభం

Satyam News
నేపాల్ లో గత వారం నుండి కొనసాగుతున్న యువత నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలన్న నిర్ణయం, అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, పాలనలో నిర్లక్ష్యం వంటి అంశాలపై “జెన్...
కృష్ణ హోమ్

ఓటమి భయంతో జగన్‌ పరార్‌…!!

Satyam News
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలను అత్యాధునిక S-3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సాయంతో ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఈ...
కర్నూలు హోమ్

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

Satyam News
ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మానవత్వం చాటుకున్నారు. ప్రజలకు సాయం చేయడంలో ఆపద్బాంధవుడు అనిపించుకున్నారు. కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆగస్టు 20వ తేదీన  ప్రమాదవశాత్తు 5వ తరగతి...
జాతీయం హోమ్

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News
ఖాట్మండులో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో అదనపు విమానాలను నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటించారు. నేపాల్ దేశం మొత్తం అశాంతి పరిస్థితులు...
error: Content is protected !!